- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవీ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముందు నుండి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఓట్ల మధ్య వ్యత్యాసం కొనసాగినా చివరకు వాణీదేవీ విజయం సాధించారు. 11,703 ఓట్లతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్ధి రామచందర్ రావుపై ఆమె ఘన విజయం సాధించారు.
మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి..
- వాణీదేవి 1,12,689 + 36,580 = 1,49,269
- రామచందర్రావు 1,04,668 + 32898= 1,37,566
పల్లా వర్సెస్ తీన్మార్..
Next Story