- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ
by Sridhar Babu |

X
దిశ, వనస్థలిపురం: ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయీ అని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధి గౌతమి నగర్ లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలలో వాజ్ పేయీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవ కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story