- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: కరోనాను అంతం చేసే టీకా అందరికీ అందుబాటులోకి రావాలంటే కనీసం మరో ఏడాది పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. కరోనా టీకా ట్రయల్స్ అన్ని పూర్తి అయిన తర్వాత కఠిన పరీక్షలుంటాయని.. అవి ముగిసే సరికి వచ్చే ఏడాది సగం గడిచిపోయే అవకాశముందని డబ్ల్యూహెచ్వో ప్రతినిధి మార్గరేట్ హారిస్ జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. టీకా క్లినికల్ ట్రయల్స్ మూడో దశ ట్రయల్స్ దీర్ఘకాలం సాగాల్సిన అవసరముందని.. దీంతో సదరు వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వంపై ఖచ్చితమైన అవగాహన ఉంటుదని తెలిపారు.
Next Story