- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు, అధికారులకు, సిబ్బందికి మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి మహేష్ రావు తెలిపారు. ఆలయ ప్రాంగణము లోని ఓపెన్ స్లాబ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వీరందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి రాజన్న దర్శనార్థం భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే వీరికి కొవిడ్ నుంచి రక్షణ కోసం వ్యాక్సన్ వేసినట్లు వైద్యాధికారి వివరించారు.
Next Story