ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షునికి కరోనా..

by  |
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షునికి కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొంందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

ఈ విషయం తెలియడంతో తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఐదురోజుల కిందట బన్షిధర్ భగత్ తన ఇంట్లో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి హాజరైనంత వారందరూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed