- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొంందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
ఈ విషయం తెలియడంతో తనతో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నవారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఐదురోజుల కిందట బన్షిధర్ భగత్ తన ఇంట్లో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి హాజరైనంత వారందరూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
Next Story