- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ లేఖ రాశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనకు చెందిన డీ కంపెనీ నుంచి తనకు ప్రాణ భయం ఉందని లేఖలో పేర్కొన్నారు. కావున తనకు రక్షణ కల్పించాలని అమితా్ షాను కోరారు.
నెలరోజులుగా తనను చంపుతామంటూ విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ ఫోన్ల వెనక మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం, ఢీ కంపెనీ ఉన్నట్టు తనకు అనుమానం ఉందని ఆయన వెల్లడించారు. ఇక కంగనా రనౌత్ ను ఆమె ప్రత్యర్థులు హత మార్చే అవకాశం ఉందన్నారు. పాతాళ లోక్ వెబ్ సిరీస్ ను నిషేదించాలని కోరినట్టు ఆయన చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో తన గురించి అసభ్య కరంగా చూపించారని వెల్లడించారు. ఈ సిరీస్ నిర్మాణం వెనక కూడా డీ కంపెనీ ఉందని ఆయన ఆరోపించారు.
Next Story