2005-16 మధ్య తగ్గిన పేదరికం : ఐరాస

by  |
2005-16 మధ్య తగ్గిన పేదరికం : ఐరాస
X

దిశ, వెబ్ డెస్క్ : బహుముఖ పేదరికం నుంచి ప్రజలను బయట పడేయడంలో ఇండియా.. మిగతా దేశాలకంటే ముందుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 2005-06 నుంచి 2015-16 మధ్య 27 కోట్లకు పైగా భారతీయులు వివిధ రూపాల్లోని పేదరికం నుంచి బయట పడ్డారని ఐరాస నివేదిక తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో ఎదురవుతున్న పౌష్టికాహార లేమిని , డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించకపోతే , పేదరిక సమస్య మొదటికొచ్చే అశకాశం ఉందని ఆ రిపోర్టు హెచ్చరించింది.


Next Story

Most Viewed