క్వారంటైన్‌లోకి కేంద్ర మంత్రి

by  |
క్వారంటైన్‌లోకి కేంద్ర మంత్రి
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. యూపీ మినిస్టర్ అతుల్ గార్గ్‌తో ఆయన ఇటీవలే కలిసి లంచ్ చేశారు. కాగా, యూపీ మినిస్టర్ అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్ తేలినట్టు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర పశుసంవర్ధక, డైరీ, మత్స్య శాఖ సహాయ మంత్రి బాల్యన్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ఆయన అనుచరుడు తెలిపారు.



Next Story

Most Viewed