- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. శుక్రవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా నేను చర్చకు వస్తా.. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలి చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. సిలిండర్ ధరపై రాష్ట్ర పన్ను రూ.291 అని నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా అని మంత్రి హరీష్ రావు సంచలన ఛాలెంజ్ చేశారు.
కాగా, హుజురాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించేందుకే TRS నేతలు పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి కూడా కనీస గుర్తింపు లేదని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై రాష్ట్రం రూ.291 పన్నులు విధించి, కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని ఆరోపించారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.