- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థికసాయం సరిపోవని అన్నారు. కేంద్రం నిధులపై రాష్ట్ర మంత్రులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,350 కోట్లు అడిగిందని, వరద ప్రాంతాల్లో పర్యటన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Next Story