- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పలు రాష్ట్రాల మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ గురువారం ఆన్లైన్ భేటీ కానున్నారు. కరోనా టీకా వినియోగం దృష్ట్యా రాష్ట్రాల్లో పరిస్థితులపై మంత్రులతో ఆయన చర్చించనున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డ్రై రన్ ను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రై రన్ మాక్ డ్రిల్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు. మరోసారి డ్రై రన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను ఆయన కోరనున్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు ముందస్తు చర్యలపై ఆయన సమీక్షించనున్నారు
Next Story