- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఈరోజు లేదా రేపటి నుంచి కోవిడ్ టీకాల రవాణా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ గురువారం భేటి అయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణీకుల విమానాల్లో కోవిడ్ టీకాలను రవాణా చేస్తామని చెప్పారు. పుణే కేంద్రంగా దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల సరఫరా చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Next Story