విజయానికి సంకేతం దసరా : కిషన్ రెడ్డి

by  |
విజయానికి సంకేతం దసరా : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అంబర్‌పేట్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన రావణ దహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారని తెలిపారు. శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమికి దసరా రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హాజరయ్యారు.


Next Story

Most Viewed