- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కేంద్రంతో రైతు సంఘాల చర్చలు బుధవారం ముగిశాయి. రైతుల రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు చేయనున్నట్టు చెప్పింది. సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఆందోళనలు విరమిస్తేనే కనీస మద్దతు ధరను పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది.
Next Story