- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా పల్లెగూడెంకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఓ కామాంధుడి కిరోసిన్ దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అజయ్ కుమార్ బాలిక కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. బాలిక విలువ రూ.2 లక్షలేనా? అంటూ బాలిక మృతదేహం వద్ద ధర్నా చేశారు. బతుకమ్మ వేడుకలకు రూ.కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఇక్కడ ముష్టి ఇచ్చిందన్నారు. బాలిక కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.
Next Story