- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం రేపు ఉదయం సమావేశం కానుంది. రేపు రైతులతో ఆరో దఫా చర్చలు జరగనున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్ భేటీ కానుండటం గమనార్హం. భారత్ బంద్ అనంతరం సాయంత్రం ఏడుగంటలకు రైతులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమైన సంగతి తెలిసిందే.
Next Story