- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత రెండురోజుల నుండి జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపెళ్లిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు విరమింప చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు తీవ్ర గాయాలవడంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story