- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హాలియా: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన జిల్లాలోని త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కరెంట్ తీసేసి గ్రామానికి చెందిన దుబ్బపెళ్లి సంత్య అలియాస్ బొర్రయ్య(42) ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సత్యం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాత కక్షల నేపథ్యంలోనే సత్యాన్ని హత్య చేసినట్లు పోలీసులు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
- Tags
- Halia
Next Story