- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 161 సమీపంలోని ఖాళీ స్థలంలో గురువారం అర్ధరాత్రి సమయంలో వ్యక్తి తలపై బండరాయిలో మోది హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి వయస్సు 40 ఏళ్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Next Story