- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్ / ములుగు: సిద్దిపేట జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఐ రాజేంద్రప్రసాద్ వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపల్లిలోని పెద్ద చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.
Next Story