- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దాయాది పాక్ కుట్రను భారత భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. సరిహద్దుల్లోని హీరాసెక్టార్లో అక్రమ చొరబాట్ల కోసం ఏర్పాటు చేసిన 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆ టన్నెల్ లోపల పరిశీలించగా అందులో పాకిస్థాన్లో తయారైన సిమెంట్ బస్తాలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు సైతం టన్నెల్ ఎక్కడి నుంచి ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.
Next Story