- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశంలో యూకే వేరియంట్ కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య తాజాగా 116కి చేరింది. యూకే వేరియంట్ జీనోమ్ సోకిన భారతీయుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు రిపోర్ట్ అయ్యాయని, శుక్రవారం ఈ కేసుల సంఖ్య 114గా ఉన్నదని వివరించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.
Next Story