- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. భౌతికంగా చాలా మంది ఒకచోట గుమిగూడే అవకాశమున్నందున మే నెలలో పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించవద్దని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. స్థానిక పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు, యూజీసీ నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా పరిస్థితులు అదుపులో ఉంటేనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలన్నీ మే నెలలో ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించవద్దని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. జూన్ తొలి వారంలో దీనిపై సమీక్షిస్తామని తెలిపింది.
Next Story