- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
Next Story