నేటి ఉద్ధవ్ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం

by  |
నేటి ఉద్ధవ్ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం
X

ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed