- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: తాగిన మైకంలో ఓ సైకో ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లాలో వీరంగం సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బ్లేడ్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇద్దరు యువకులను బ్లేడ్తో గాయపరిచాడు. దీంతో బస్టాండ్ ఏరియాలో డ్యూటీ చేస్తున్న పోలీసులు సైకో చేతిలో గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్పించారు. సైకోను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
Next Story