రట్టితీర ప్రాంతంలో యువకుల గల్లంతు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టితీర ప్రాంతంలో చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు శ్రీకాంత్, జితేందర్‎గా గుర్తించారు.</p>

రట్టితీర ప్రాంతంలో యువకుల గల్లంతు
X

దిశ, వెబ్‎డెస్క్: స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టితీర ప్రాంతంలో చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు శ్రీకాంత్, జితేందర్‎గా గుర్తించారు.

Next Story