చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

by  |
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని మృతులు భగవాన్, సాయిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed