- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మణిపూర్ లో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరికి వైద్య పరీక్షలు చేయగా, వారికి స్వైన్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఒకరు ఇటీవలే చైనాలో పర్యటించగా, మరొకరు అతనికి సన్నిహితంగా ఉన్నవారని రాష్ట్ర వైద్యసేవల డైరెక్టర్ రాజో వెల్లడించారు. అంతకుముందు కూడా చైనాలో పర్యటించిన పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారికి ఎలాంటి వ్యాధి సోకలేదని తెలిపారు. అయితే, స్వైన్ సోకినవారిని సైతం ప్రత్యేకవార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామనీ, వారి కుటుంబసభ్యులకూ మందులు అందజేశామని రాజో వెల్లడించారు.
Next Story