- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ ట్రైన్స్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండు స్పెషల్ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్దపడింది. అందులో భాగంగానే నర్సాపూర్-సికింద్రాబాద్ రైలును నడపనున్నారు. ఈ రైలు నర్సాపూర్లో సాయంత్రం 5.35నిమిషాలకు బయలుదేరి సోమవారం ఉదయం 4.10కు సికింద్రాబాద్కు చేరుతుంది. అదే విధంగా అనకాపల్లి-సికింద్రాబాద్ మరో రైలును నడపనున్నారు. ఇది అనకాపల్లిలో ఆదివారం రాత్రి 8.50కు బయలుదేరి రేపు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండు స్పెషల్ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్దపడింది. అందులో భాగంగానే నర్సాపూర్-సికింద్రాబాద్ రైలును నడపనున్నారు. ఈ రైలు నర్సాపూర్లో సాయంత్రం 5.35నిమిషాలకు బయలుదేరి సోమవారం ఉదయం 4.10కు సికింద్రాబాద్కు చేరుతుంది.
అదే విధంగా అనకాపల్లి-సికింద్రాబాద్ మరో రైలును నడపనున్నారు. ఇది అనకాపల్లిలో ఆదివారం రాత్రి 8.50కు బయలుదేరి రేపు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
Next Story






