- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండు స్పెషల్ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్దపడింది. అందులో భాగంగానే నర్సాపూర్-సికింద్రాబాద్ రైలును నడపనున్నారు. ఈ రైలు నర్సాపూర్లో సాయంత్రం 5.35నిమిషాలకు బయలుదేరి సోమవారం ఉదయం 4.10కు సికింద్రాబాద్కు చేరుతుంది.
అదే విధంగా అనకాపల్లి-సికింద్రాబాద్ మరో రైలును నడపనున్నారు. ఇది అనకాపల్లిలో ఆదివారం రాత్రి 8.50కు బయలుదేరి రేపు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
Next Story