బస్తర్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

by Batti.Sumithra |   (  Updated:2020-03-14 07:02:45  IST  )

<p>రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సీఏఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో సీఆర్పీఎఫ్ జవాను గాయాలపాలయ్యారు. బోడ్లి క్యాంప్ సమీపంలోని మర్దూమ్‌లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండగా, మావోయిస్టులు బాంబు దాడితోపాటు కాల్పులకూ తెగబడినట్టు తెలుస్తోంది. Tags: police personnel, killed, naxals attack, Chhattisgarh, Bastar, maoists,</p>

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సీఏఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో సీఆర్పీఎఫ్ జవాను గాయాలపాలయ్యారు. బోడ్లి క్యాంప్ సమీపంలోని మర్దూమ్‌లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండగా, మావోయిస్టులు బాంబు దాడితోపాటు కాల్పులకూ తెగబడినట్టు తెలుస్తోంది.

Tags: police personnel, killed, naxals attack, Chhattisgarh, Bastar, maoists,

Next Story