- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విద్యుత్ షాక్తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటు చేసుకుంది. అట్లూరి భవన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. మృతులు ఉమాకాంత్, జితేందర్ లుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Next Story