విద్యుత్ షాక్‎తో ఇద్దరు మృతి

by  |
విద్యుత్ షాక్‎తో ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: విద్యుత్ షాక్‎తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‎లోని మాదాపూర్‎లో చోటు చేసుకుంది. అట్లూరి భవన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్‎కు గురై అక్కడికక్కడే మరణించారు. మృతులు ఉమాకాంత్, జితేందర్ లుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed