- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,మునుగోడు: ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగాలను సంపాదించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన బొమ్మ నరసింహ, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు బొమ్మ కిషోర్, కిరణ్ ఉన్నారు. వీరిద్దరూ ఇటీవల ప్రకటించిన టీఎస్ఎస్పీడీసీఎల్ ఫలితాల్లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలను సంపాదించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. వ్యవసాయం చేస్తూ తమ తల్లిదండ్రులు కష్టపడి తమను చదివించారని తెలిపారు. తమ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణతో పట్టుదలతో చదవడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు.
Next Story