- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని వాయిస్తోంది. గత 24 గంటల్లో 941 మంది కరోనాతో చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్లో తెలిపింది. దీని ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు కరోనాతో చనిపోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 50 వేల మార్కును దాటడం ఆందోళనకరం.
Next Story