- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటన్ చేరు మండలం కర్దనూర్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ సంఘటనలో బైక్లపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరూ మృతిచెందారు. వీరిలో ఒకరు బీడీఎల్ పరిశ్రమ కార్మికుడు భూపాలన్, మరో వ్యక్తి కొండకల్ గ్రామానికి చెందిన అశోక్గా గుర్తించారు.
Next Story