మద్యం అనుకొని శానిటైజర్ తాగి..

by  |
మద్యం అనుకొని శానిటైజర్ తాగి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. శానిటైజర్ తాగి మధు, సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మద్యం అనుకొని శానిటైజర్ తాగి వారు మరణించినట్టుగా వారి కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ ఘటన పై స్పదించిన పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story