- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే ప్రయత్నంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన కొండాపూర్లో ఆదివారం ఉదయం జరిగింది. చాలా రోజుల నుంచి అపార్ట్ మెంట్ సెల్లార్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడంతో, విష వాయువుల వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల నల్లగొండ జిల్లా గాజీపూర్కు చెందిన వారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story