- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,భువనగిరి :యాదాద్రి-భువనగిరిజిల్లాభువనగిరి మండల పరిధిలో గల బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భువనగిరి పట్టణం కిసాన్ నగర్ కు చెందిన లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14)లు రిజర్వాయర్ చూసి వస్తామని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటినుండి బయలుదేరి వెళ్లారు. రాత్రి అవుతున్న ఎంతసేపటికి పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు బస్వాపురం ప్రాజెక్టు వద్ద తప్పిపోయిన వారి చెప్పులు కనిపించడంతో డ్యామ్ వద్ద గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన పవన్, హేమంత్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో భువనగిరిలోని కిసాన్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story