- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మణుగూరు: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండాల మండలం ముక్తాపురం గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి చెందారు. మృతులు పుణ్యం వసంతరావు (22) అక్కడికక్కడే మృతి చెందగా, పూనం బుచ్చయ్య(65)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుద దర్యాప్తు చేపట్టారు.
Next Story