- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story