- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని తమ్మడిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతులు చేర్యాలకు చెందిన బుడిగే మల్లయ్య, జనగామకు చెందిన చెన్నమ్మగా గుర్తించారు.
సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story