- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎదురేదురుగా వస్తున్న ధాన్యం లారీ, కారు ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం బాన్సువాడ -నిజామాబాద్ రహాదారి వర్ని మండలం అఫాండి ఫారం శివారులో జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాటేపల్లి కి చెందిన ముగ్గురు కారులో నిజామాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం లో కారు నడుపుతున్న మహబూబ్ (22 ), అందులో ప్రయాణిస్తున్న హబీబా (55)లు అక్కడికక్కడే మృతి చెందగా ఫరీదా( 21) తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను108 అంబులెన్సు లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story