- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఉట్నూర్ : నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు అటవీశాఖ అధికారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. భీంపూర్ గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్ఎస్ఓ)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్(55), ఫారెస్ట్ బీట్ అధికారి( ఎఫ్బీఓ) సునీల్(36) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఉగాది పర్వదినాన ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Next Story