- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అప్గానిస్థాన్లో దుండగులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. కోర్టు వాహనంలో విధులకు వెళ్తుండగా అడ్డగించిన కొందరు దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మృతిచెందారు. తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం శాంతి చర్చల తర్వాత తొలి ఘటన చేటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు.. దుండగుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story