సిద్దిపేట జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్

by Shyam |

<p>దిశ, గజ్వేల్: ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చెత్తకుప్పలో స్వామివారి ప్రసాదాన్ని పారబోసిన ఘటనలో ఒకరిని సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మొక్కుబడి కోడెల అక్రమ తరలింపు విషయంలో మరో ఇద్దరిపై వేటు పడింది. ఆలయ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న జూనియర్ సహాయకుడు ఎం.పోచయ్య, రికార్డు సహాయకుడు వెంకటాచారీలను సస్పెండ్ చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.</p>

సిద్దిపేట జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్
X

దిశ, గజ్వేల్: ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చెత్తకుప్పలో స్వామివారి ప్రసాదాన్ని పారబోసిన ఘటనలో ఒకరిని సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మొక్కుబడి కోడెల అక్రమ తరలింపు విషయంలో మరో ఇద్దరిపై వేటు పడింది. ఆలయ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న జూనియర్ సహాయకుడు ఎం.పోచయ్య, రికార్డు సహాయకుడు వెంకటాచారీలను సస్పెండ్ చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story