- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి క్రాస్ రోడ్డు వద్ద రెండు లారీలు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా లారీలు ఢీకొనడంతో లారీల ముందు బాగాలు నుజ్జు నుజ్జయ్యాయి. దీంతో అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story