- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణానికి మంచినీటిని అందించే బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగుజూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు బోదన్లోని రాకాసిపేట్కు చెందిన శివ, నర్సింహులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని బోదన్ ఏసీపీ రామారావు పరిశీలించారు.
Next Story