- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులే కాకుండా, మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరగడం ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా.. ట్రీట్మెంట్ కోసం వచ్చిన నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు. బెడ్ల కోసం ఆస్పత్రి ఎదుట వేచి చూసి చూసి చివరకు ఇద్దరు బాధితులు అంబులెన్సులోనే ప్రాణాలు విడిచారు. మొత్తంగా ఆస్పత్రిలో బెడ్లు లేక, ట్రీట్మెంట్ అందక కొత్తగా నలుగురు మృతిచెందారు. ప్రస్తుతం కూడా ఆస్పత్రిలో బెడ్లు లేక అనేక మంది రోగులు ఆస్పత్రి బయట అంబులెన్సుల్లో, ఆటోల్లేనే మగ్గుతున్నారు. దీనికి స్పందించిన ఆస్పత్రి వైద్యులు వందల్లో కరోనా బాధితులు రావడంతో బెడ్ల కొరత ఏర్పడిందని అంటున్నారు.
Next Story