- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాప్రతినిధి కాల్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన కేసులు ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ కాల్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో ఆయన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story