- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కరిపూర్ సమీపంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఆరు నెలల పసికందు మృతిచెందింది. అదేవిధంగా ఎనిమిదేళ్ల వయస్సున్న ఆ పసికందు అక్క కూడా ఈ ఘటనలో మృతి చెందింది. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Next Story