- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం గ్రామ శివారులోని వాగులో శనివారం పెను ప్రమాదం తప్పింది. జన్నారం గ్రామానికి చెందిన అబ్దుల్ అన్వర్ వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్ల బండిలో తన పొలంలోకి వెళ్తున్నాడు. వాగును దాటే సమయంలో పొద్దున్నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఒక్కసారిగా ఉప్పొగింది. దీంతో ఎడ్లబండి తిరగబడి కొట్టుకుపోయింది.
ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందగా, అన్వర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎడ్ల బండిపై నిలబడి ఉన్న అన్వర్ను స్థానికులు రక్షించి వెంటనే ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, తన రెండు ఎడ్లు మృత్యువాత పడటంతో అన్వర్ బోరున విలపించాడు.
Next Story